ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహా పాదయాత్రలో టీడీపీ నేత వేనాటి

ABN, First Publish Date - 2021-12-09T03:15:37+05:30

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రలో

మహా పాదయాత్రలో వేనాటి సతీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరవారిసత్రం, డిసెంబరు 8 : ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రలో బుధవారం సూళ్లూరుపేట నియోజవర్గ టీడీపీ నేత, తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు ఆయన శ్రీకాళహస్తి వద్ద తన అనుచరగణంతో కలసి వెళ్లి ఘనస్వాగతం పలికారు. వారితో పాటు పాదయాత్ర చేపట్టారు. 

Updated Date - 2021-12-09T03:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising