ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరలపై భగ్గుమన్న వామపక్షాలు

ABN, First Publish Date - 2021-02-27T04:37:17+05:30

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల తగ్గింపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణ మానుకోవాలంటూ శుక్రవారం వామపక్షాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెట్రో ధరలపై భగ్గుమన్న వామపక్షాలు

గూడూరురూరల్‌, ఫిబ్రవరి 26: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల తగ్గింపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రెవేటీకరణ మానుకోవాలంటూ శుక్రవారం వామపక్షాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభత్వం ఏ రోజుకారోజు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, కేశవులు, పరిమల వెంకటేశ్వర్లు, ముత్యాలయ్య, మణి, జోగి శివకుమార్‌, బీవీరమణయ్య, సునీల్‌, చంద్రయ్య, వ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising