ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర పాలనలో ప్రజలు అధోగతి

ABN, First Publish Date - 2021-10-22T02:46:32+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో సామాన్యుల పరిస్థితి అధోగతి పాలయ్యిందని ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ సయ్యద్‌ సిరాజ్‌ పే

మాట్లాడుతున్న ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ సయ్యద్‌ సిరాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏఐవైఎఫ్‌ జిల్లా  కన్వీనర్‌

కావలిటౌన్‌, అక్టోబరు21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో సామాన్యుల పరిస్థితి అధోగతి పాలయ్యిందని ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ సయ్యద్‌ సిరాజ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఎండగట్టేందుకు యువత ముందుకు రావాలన్నారు. అందులో భాగంగా నవంబరు 3న జరిగే  జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఈ సందర్భంగా కావలిలో మహాసభ జరిపి 29మందితో ఒక కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా వెంకటేష్‌, కార్యదర్శిగా బోస్‌, ఉపాధ్యక్షుడిగా వేణు, సహాయ కార్యదర్శిగా మహేష్‌, కోశాదికారిగా రాజేష్‌ మరికొంత మంది కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కార్యక్రమంలో బాబు, రాజేష్‌, వేణు, మదన్‌, అజయ్‌, శ్రీనివాసులు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-22T02:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising