ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టించే వారికి జనసేనలో సముచితస్థానం

ABN, First Publish Date - 2021-12-06T02:50:08+05:30

కష్టపడి పనిచేసే కార్యకర్తలకు జనసేన పార్టీలో సముచితస్థానం లభిస్తుందని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి ఉయ్యాల ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఉయ్యాల ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట, జనవరి 5 : కష్టపడి పనిచేసే కార్యకర్తలకు జనసేన పార్టీలో సముచితస్థానం లభిస్తుందని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి ఉయ్యాల ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. నాయుడుపేటలోని మినీ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం  నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లోని ఆ పార్టీ క్రియాశీలక సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన కార్యకర్తలు అందరూ  ప్రజల్లోకి వెళ్లి  ప్రస్తుత పరిస్థితులను తెలియజేయాలని ఆయన సూచించారు. అనంతరం జనసేనలో క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలకు ఇన్సూరెన్స్‌ కిట్‌లను అందజేశారు. 

Updated Date - 2021-12-06T02:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising