ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి రైతుకు న్యాయం చేస్తాం

ABN, First Publish Date - 2021-06-19T01:49:14+05:30

చెన్నై-బెంగుళూరు కోస్టల్‌ కారిడార్‌కు భూములు కోల్పోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని గూడూరు ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌, జేసీ బాపిరెడ్డి ప్రకటించారు.

పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ బాపిరెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, జూన్‌ 18 : చెన్నై-బెంగుళూరు కోస్టల్‌ కారిడార్‌కు భూములు కోల్పోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని గూడూరు ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌, జేసీ బాపిరెడ్డి ప్రకటించారు.  గోవిందుపల్లి, వావిళ్లదొరువు, శ్రీనివాసపురం, కొత్తపట్నం గ్రామాల్లో బాపిరెడ్డి శుక్రవారం ఆయన పర్యటించి. రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కొత్తపట్నం పంచాయతీలో 9.05 ఎకరాలు మాత్రమే కోస్టల్‌ కారిడార్‌కు సేకరించాన్నారు. ఆ భూముల రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు. చిల్లకూరు, కోట మండలాల్లోని 2500 ఎకరాలకు చెందిన రైతులకు  15 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం అందిస్తామన్నారు.  ఆర్‌ఐ సతీష్‌, వీఆర్వోలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T01:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising