ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లుల కోసం న్యాయపోరాటం

ABN, First Publish Date - 2021-10-29T04:44:25+05:30

గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు రాబట్టుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు.

నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ ఇన్‌చార్జి నెలవల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల 

సూళ్లూరుపేట, అక్టోబరు 28 : గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు రాబట్టుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో గురువారం సాయంత్రం జరిగిన ఆ పార్టీ సమన్వయకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు పనులు చేసి బిల్లులు రానివారి పేర్లు, ఆయా మండలాల పరిధిలోని పార్టీ కన్వీనర్లు వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో బిల్లులు రానివారి పేర్లను పార్టీ అధిష్ఠానవర్గం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి, ముప్పాళ్ల విజేత, ఆకుతోట రమేష్‌, 6 మండలాల పార్టీ సమన్వయకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2021-10-29T04:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising