ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోగి రమేష్‌ దిష్టిబొమ్మ దహనం

ABN, First Publish Date - 2021-09-19T04:11:39+05:30

చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి నిరసనగా శనివారం టీడీపీ నాయకులు గమళ్లపాళెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జోగి రమేష్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

జోగి రమేష్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, సెప్టెంబరు 18: చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి నిరసనగా శనివారం  టీడీపీ నాయకులు గమళ్లపాళెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జోగి రమేష్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక వైసీపీ నాయకులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వాటంబేడు శివకుమార్‌, మట్టం శ్రావణి, వెంకటేశ్వర్లురాజు, అబ్దుల్‌ రహీం, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-09-19T04:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising