బుచ్చిలో జేసీ గణేష్కుమార్ సుడిగాలి పర్యటన
ABN, First Publish Date - 2021-10-17T05:14:30+05:30
బుచ్చిరెడ్డిపాళెం మండలంలో శనివారం జేసీ గణేష్కుమార్ సుడిగాలి పర్యటన చేశారు
బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు16: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో శనివారం జేసీ గణేష్కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. దామరమడుగు, రేబాల, కాళయకాగొల్లు గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో నరసింహరావు, పంచాయతీ సెక్రటరీలు రామ్మోహన్రావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2021-10-17T05:14:30+05:30 IST