ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీఐకి ఆదరణ కరువు

ABN, First Publish Date - 2021-07-26T05:11:04+05:30

పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.

నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ ఐటీఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగిసిన దరఖాస్తుల గడువు

31 ఐటీఐల్లో సీట్లు మొత్తం 4,448

అప్లై చేసుకున్నది 610 మందే


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూలై 25: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ విద్యాసంవత్సరానికి ఐటీఐల్లో చేరేందుకు ధరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 31 ఐటీఐల్లో 4448 సీట్లు ఉండగా, 610 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.


మార్కుల జాబితా కోసం ఎదురుచూపు

కరోనా కారణంగా గత విద్యాసంవత్సరంలో పది పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నవారంతా పాస్‌ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.  అయితే టెన్త్‌ మార్కుల లిస్టు ఇంతవరకు ఇవ్వలేదు. వాటి కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఐటీఐలకు ఎక్కువుగా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోకపోవడానికి ఇదే కారణంగా తెలుస్తున్నది. మార్కులిస్టులు జారీ చేసిన తర్వాత ఐటీఐలలో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తే మరి  కొందరు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2021-07-26T05:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising