ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-05-09T04:40:15+05:30

ఇటీవల నెల్లూరులోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో జరిగిన హత్య కేసులో వేదాయపాళెం పోలీసులు శనివారం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం) : మే 8: ఇటీవల నెల్లూరులోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో జరిగిన హత్య కేసులో  వేదాయపాళెం పోలీసులు శనివారం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో ఇటీవల కొందరు వ్యక్తులు వెంకటేశ్వర్లు ఇంటికెళ్లి ఆయన్ను కత్తులతో పొడిచి హత్య చేశారు. శనివారం ఆ కేసులో నిందితులైన దిలీప్‌కుమార్‌ అలియాస్‌ దిలీప్‌, ప్రభుదాస్‌ అలియాస్‌ ప్రభు, సాయికార్తీక్‌ అలియాస్‌ కార్తీక్‌, గోవర్ధన్‌ అలియాస్‌ గోవాను అరెస్ట్‌ చేసినట్లు  సీఐ కె. రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-05-09T04:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising