ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలికి యానాదిరెడ్డికి టీడీపీ నేతల నివాళి

ABN, First Publish Date - 2021-05-06T04:12:17+05:30

మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి సూచనలతో బుధవారం టీడీపీ నేతలు పట్టణం లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, మే 5: మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి సూచనలతో బుధవారం టీడీపీ నేతలు పట్టణం లోని కలికి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కావలి అభివృద్ధికి ఆయన కృషిని కొనియాడారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ నేతలు గోసల గోపాల్‌రెడ్డి, జ్యోతి బాబురావు, కృష్ణారెడ్డి, ఏటూరి శివ, శానం హరి, కె గోపి, పంగా వెంగళ్‌రెడ్డి, అప్పల కల్యాళ్‌ చక్రవర్తి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T04:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising