ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ రోగులకు అండగా హెడ్‌ నర్సు

ABN, First Publish Date - 2021-05-11T03:53:36+05:30

కోటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్‌ నర్సుగా పనిచేస్తున్న ఏఎం పద్మావతి, ఆమె భర్త ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కమతం విజయకుమార్‌ కొవిడ్‌ రోగులకు అండగా నిలిచారు.

ఆహారం అందజేస్తున్న హెడ్‌ నర్సు పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, మే 10 : కోటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్‌ నర్సుగా పనిచేస్తున్న ఏఎం పద్మావతి, ఆమె భర్త ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కమతం విజయకుమార్‌ కొవిడ్‌ రోగులకు అండగా నిలిచారు. ఈ సెంటర్‌లో చికిత్స పొందే బాధితులకు మూడు పూటలా ఆహారంతోపాటు పండ్లు, పాలు ఉచితంగా అందజేస్తున్నారు.  ఇక్కడ కొవిడ్‌ సెంటర్‌ ఉన్నంతకాలం తమ సహకారం ఉంటుందని తెలిపారు.  సోమవారం ఆహారం, రొట్టెలు, పండ్లు, పాలు అందజేశారు. ఈ దంపతులను  వైద్య ఆరోగ్య సిబ్బంది అభినందించారు.

Updated Date - 2021-05-11T03:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising