ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో హెడ్‌ నర్సు మృతి

ABN, First Publish Date - 2021-05-14T03:57:13+05:30

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి హెడ్‌నర్సు హెలెన్‌ కరోనాతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

హెలెన్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(వైద్యం) మే 13 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి హెడ్‌నర్సు హెలెన్‌ కరోనాతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. ఆమె మృతికి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు సతీష్‌ కుమార్‌ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ రూ. 50 లక్షల పరిహాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా బాధితులకు 15 రోజులు సేవలు అందించిన వైద్య సిబ్బందికి 15 రోజులు సెలవులు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-05-14T03:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising