ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులకు ఇళ్లేవి..?

ABN, First Publish Date - 2021-10-28T03:35:30+05:30

మండలంలోని ముదివర్తిపాళెంలో చల్లా యానాదులు, గిరిజనుల కుటుంబాలకు సంబంధించి అధికారులు ఇళ్లు కేటాయించడం లేదని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పోట్లూరి శ్రీనివాసులు అన్నారు.

గిరిజనులతో బీజేపీ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇందుకూరుపేట, అక్టోబరు 27 : మండలంలోని ముదివర్తిపాళెంలో చల్లా యానాదులు, గిరిజనుల కుటుంబాలకు సంబంధించి అధికారులు ఇళ్లు కేటాయించడం లేదని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పోట్లూరి శ్రీనివాసులు అన్నారు. బుధవారం గ్రామంలో పర్యటించి 20 కుటుంబాలు రైతుల పొలంలో, ఆక్వా కయ్యల మీద వారి దయాదాక్షిణ్యాలతో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ క్రమంలో గిరిజనులతో ఆయన సమస్యలపై మాట్లాడారు. వీటిపై మండల అధికారులు స్పందించకపోతే, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. వందల, వేల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న అధికారులకు మండలంలో గిరిజనులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై గిరిజనులతో మాట్లాడిన అనంతరం ఎస్టీ సంఘానికి  ఫిర్యాదు చేస్తామని తెలిపారు.  

Updated Date - 2021-10-28T03:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising