ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

52 కేజీల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-10-29T05:18:47+05:30

ఆర్టీసీ బస్సుల్లో 52 కేజీల గంజాయిని విడివిడిగా తీసుకెళ్తున్న వ్యక్తులను నెల్లూరు సెబ్‌ -2 (రూరల్‌ సర్కిల్‌) పోలీసులు గురువారం వేకువజామున పట్టుకున్నారు.

పట్టుబడ్డ నిందితుడితో సెబ్‌ పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం, రాజమండ్రి నుంచి కేరళ, తిరుపతికి రవాణా 

నెల్లూరు రూరల్‌, అక్టోబరు 28 : ఆర్టీసీ బస్సుల్లో 52 కేజీల గంజాయిని విడివిడిగా తీసుకెళ్తున్న వ్యక్తులను నెల్లూరు సెబ్‌ -2 (రూరల్‌ సర్కిల్‌) పోలీసులు గురువారం వేకువజామున పట్టుకున్నారు. ఆ వివరాలను ఎక్సైజ్‌ శాఖ ఈఎస్‌ రవికుమార్‌, ఏఈఎస్‌ కృష్ణకిషోర్‌రెడ్డి సెబ్‌ - 2 పోలీసు స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. కేరళకు చెందిన మహ్మద్‌ నహప్‌ పడిందరెట్టి రాజమండ్రి నుంచి 32 కేజీల గంజాయితో కేరళకు ప్రయాణిస్తుండగా వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా పట్టుకున్నట్లు చెప్పారు. మరో బస్సులో నర్సీపట్నం నుంచి తిరుపతికి 20 కేజీల గంజాయిని తీసుకెళ్తున్న జల్లి దేవిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సెబ్‌ - 2 సీఐ వెంకటేశ్వరరావుతోపాటు సిబ్బంది పాల్గొన్నారన్నారు. 

Updated Date - 2021-10-29T05:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising