ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కు ఎక్కడ తల్లీ...?

ABN, First Publish Date - 2021-07-30T05:16:41+05:30

నెల్లూరు నగరంలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి కార్పొరేషన్‌ అధికారులు గురువారం జరిమానాలు విధించారు. ముఖ్యంగా మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి ఫైన్‌ వేసి మరో సారి మాస్క్‌ లేకుండా బయ టకు రావొద్దని హెచ్చరించారు.

మాస్కు ఎక్కడని మహిళని ప్రశ్నిస్తున్న ఎంహెచ్‌వో వెంకట రమణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నగరంలో ‘కరోనా’ ఉల్లంఘనులకు జరిమానా

నెల్లూరు (సిటీ), జూలై 29 : నెల్లూరు నగరంలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి కార్పొరేషన్‌ అధికారులు గురువారం జరిమానాలు విధించారు. ముఖ్యంగా మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి ఫైన్‌ వేసి మరో సారి మాస్క్‌ లేకుండా బయ టకు రావొద్దని హెచ్చరించారు. ఎంహెచ్‌వో వెంకట రమణయ్య నేతృత్వంలోని శానిటే షన్‌ ఇన్‌స్పెక్టర్లు, సెక్రటరీలు వలంటీర్లతో కలిసి బృందాలుగా ఏర్పడి రోడ్లపై తనిఖీలు నిర్వహించారు. మాస్కులు లేని వారికి రూ.100 చొప్పున జరిమానా  విధించారు. ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే వారిని సైతం గుర్తించి అపరాధ రుసుము కట్టించా రు. దుకాణాల వద్ద భౌతిక దూరం లేకపోవడం, గుంపులుగా ఉండటం, చెత్తకుండీలు ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో అనేక మంది వ్యాపారులకు జరిమానా విధించినట్లు ఎంహెచ్‌వో తెలిపారు. కాగా, మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా కట్టాల్సిందేనని కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-30T05:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising