ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన

ABN, First Publish Date - 2021-05-07T03:47:39+05:30

రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బసినేనిపల్లి రైతు భరోసా కేంద్రం ఎదుట గురువారం రైతులు ఆందోళన

బసినేనిపల్లి రైతుభరోసా కేంద్రం దగ్గర ఆందోళన చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతారామపురం, మే 6 : రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బసినేనిపల్లి రైతు భరోసా కేంద్రం ఎదుట గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లా రైతు సంఘం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనలను సడలించి రైతు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అధికార యంత్రాంగం రైతులకు కల్లబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నా రన్నారు. అకాల వర్షాలకు కళ్లాల్లో పోసిన ధాన్యపు రాసులు తడిసి దెబ్బతినే పరిస్థితులు ఉండటంతో అధికారులు స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు కోడె రమణయ్య, నాగూర్‌సాహెబ్‌, వెంకటేశ్వరరెడ్డి పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T03:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising