ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు భరోసా కల్పించాలని నిరసన

ABN, First Publish Date - 2021-05-06T04:17:05+05:30

రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాలని రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్యలు

నిరసన తెలుపుతున్న రైతు సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతారామపురం, మే 5 : రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాలని రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్యలు డిమాండ్‌ చేశారు. వారు బుధవారం వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పలువురు రైతులతో కలిసి నిరసన తెలిపారు. మెట్ట ప్రాంతంలోని రైతులు అప్పులు చేసి పసుపు, మొక్కజొన్న, వరి, సజ్జ పంటలు పండించినా నేటి వరకు ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రైతుల పంటలను కొనుగోలు చేయాలని, లేకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-05-06T04:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising