ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యంత్రంలో నుంచి ఒక్కసారిగా మంటలు

ABN, First Publish Date - 2021-04-20T03:29:27+05:30

కావలి రూరల్‌ మండలం నారాయణపురంలో సోమవారం వరి కోస్తున్న వరికోత యంత్రంలో cచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి వరికోత మిషన్‌ పూర్తిగా దగ్ధమైంది.

పొలంలో దగ్ధమవుతున్న వరికోత యంత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుమారు రూ.11లక్షల ఆస్తి నష్టం

కావలి రూరల్‌, ఏప్రిల్‌ 19: కావలి రూరల్‌ మండలం నారాయణపురంలో సోమవారం  వరి కోస్తున్న వరికోత యంత్రంలో cచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి వరికోత మిషన్‌ పూర్తిగా దగ్ధమైంది. సిరిపురం గ్రామానికి చెందిన గంటా కోటేశ్వరరావుకు చెందిన వరికోత మిషన్‌ ద్వారా నారాయణపురంకు చెందిన మేకల శీనయ్య వరి పంట కోయసాగారు. పంట కోస్తుండగా షార్టుసర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో డ్రైవర్‌ చాకచక్యంతో కిందకు దూకేశాడు. వరికోత మిషన్‌కు నాలుగు వైపుల ఒక్కసారి మంటలు వ్యాపించటంతో పూర్తిగా దగ్ధమైంది. దీనితో సుమారు రూ.11 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-04-20T03:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising