ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-02-13T04:54:44+05:30

మండలంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరించాలని నెల్లూరు డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.

ఎస్‌ఐలకు సూచనలు ఇస్తున్న డీఎస్పీ గోపాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, ఫిబ్రవరి 12: మండలంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరించాలని నెల్లూరు డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. అనంత సాగరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐలతో శుక్రవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. చిన్నపా టి ఘటన కూడా జరగకుండా సిబ్బంది విధులు నిర్వహిం చాలని సూచించారు. అనంతరం పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

Updated Date - 2021-02-13T04:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising