ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీల అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలి

ABN, First Publish Date - 2021-10-19T04:17:34+05:30

గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా జరిగేందుకు వార్డు సభ్యులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. ధనలక్ష్మి అన్నారు.

శిక్షణలో మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి 

నాయుడుపేట/టౌన్‌, అక్టోబరు 18 : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా జరిగేందుకు వార్డు సభ్యులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. ధనలక్ష్మి అన్నారు. నాయుడుపేట మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అధ్యక్షతన వార్డు సభ్యులకు నాలుగు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారిణి మాట్లాడుతూ వార్డు సభ్యులు విధులను బాధ్యతగా నిర్వర్తించడం వల్ల అభివృద్ధి జరుగుతుందని సూచించారు. అనంతరం ఎంపీపీ ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ నాలుగు రోజుల శిక్షణ తరగతుల్లో ప్రతి సభ్యుడూ విధులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో వెంకటరమణ, ఎంపీడీవో శివప్రసాద్‌, డీఆర్‌పీ వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T04:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising