ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యేలను కలిసిన గ్రంథాలయ చైర్‌పర్సన్‌

ABN, First Publish Date - 2021-07-27T03:20:54+05:30

జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌గా ఎంపికైన దొంతు శారద సోమవారం పలువురు ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు.

కాకాణిని కలిసిన జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌ దొంతు శారద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి, జూలై 26: జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌గా ఎంపికైన దొంతు శారద సోమవారం పలువురు ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత సర్వేపల్లి ఎమ్మెల్యే , జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి గోవర్దన రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. జిల్లా గ్రంథాలయ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిని కలిశారు. ఇది వరకు ఈమె వెంకటగిరి ఎమ్మెల్యే అనం రామనారాయణ రెడ్డి, సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణానెడ్డిని కలిశారు. ఆమె వెంట నాయకులు దొంతు బాలకృష్ణ ఉన్నారు. 


Updated Date - 2021-07-27T03:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising