ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో రిటైర్డ్‌ ఆర్డీవో మృతి

ABN, First Publish Date - 2021-04-24T04:05:48+05:30

రిటైర్డ్‌ ఆర్డీవో కత్తి సుబ్రహ్మణ్యంరెడ్డి శుక్రవారం ఉదయం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తడ, ఏప్రిల్‌ 23 : రిటైర్డ్‌ ఆర్డీవో కత్తి సుబ్రహ్మణ్యంరెడ్డి శుక్రవారం ఉదయం మృతి చెందారు. రెండు వారాల క్రితం కరోనా బారినపడ్డ ఆయన తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2013లో గూడూరు ఆర్డీవోగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం శ్రీసిటీ సెజ్‌లో రెవెన్యూ మరియు భూసేకరణ విభాగానికి జనరల్‌ మేనేజర్‌గా తిరుపతి కార్యాలయంలో పనిచేస్తున్నారు. కత్తి సుబ్రహ్మణ్యంరెడ్డి మృతి పట్ల శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా ఆయనతో తనకు అనుబంధం ఉందని, శ్రీసిటీ అభివృద్ధికి ఆయన ఎంతో దోహదపడ్డారని  కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢసానుభూతిని తెలిపారు.

Updated Date - 2021-04-24T04:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising