ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలు తగ్గించాలని వామపక్షాల ఆందోళన

ABN, First Publish Date - 2021-10-29T02:30:26+05:30

వామపక్ష పార్టీల పిలుపు మేరకు పెరిగి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గించాలని గురువారం బ్రిడ్జి

బ్రిడ్జి కూడలిలో ఽఆందోళన చేస్తున్న వామపక్షాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, అక్టోబరు28: వామపక్ష పార్టీల పిలుపు మేరకు పెరిగి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గించాలని గురువారం బ్రిడ్జి కూడలిలో ఆందోళన నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకొచ్చి విపరీతంగా ధరలు పెంచేసిందని, పేదలు సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.  పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి పి పెంచలయ్య, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ నేత కరవది భాస్కర్‌, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యనారాయణ, స్త్రీ విముక్తి సంఘటన నేత శ్యామల,  లక్షీరెడ్డి, పోలయ్య, మాలకొండయ్య, రవి, జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-29T02:30:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising