ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

ABN, First Publish Date - 2021-10-26T03:40:38+05:30

విద్యార్థులు చదువులలో రాణించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విద్యార్ధులకు పోలీసుల విధులు, వివిధ రకాల ఆయుధాలు, బాంబుస్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌ పనితీరుపై అవగాహన కల్పించారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, అక్టోబరు 25: విద్యార్థులు చదువులలో రాణించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు.  పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విద్యార్ధులకు పోలీసుల విధులు, వివిధ రకాల ఆయుధాలు, బాంబుస్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణకు పాటుపడేది పోలీసు వ్యవస్థేనన్నారు. విద్యార్ధులకు పోలీసు విధులపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించా మన్నారు. కార్యక్రమంలో సీఐ నాగేశ్వరమ్మ, ఎస్‌ఐలు పవన్‌కుమార్‌, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T03:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising