ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు పట్టాలపై మృతదేహం

ABN, First Publish Date - 2021-08-03T03:47:41+05:30

నాయుడుపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం ఉదయం రైలు పట్టాలపై ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు.

రైలు పట్టాలపై మృతిచెంది ఉన్న జయచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి వాసిగా గుర్తింపు

నాయుడుపేటటౌన్‌, ఆగస్టు 2 : నాయుడుపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం ఉదయం రైలు పట్టాలపై ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వారి వివరాల మేరకు..  తిరుపతికి చెందిన జయచంద్రారెడ్డి( 56) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంత కాలంగా ఆరోగ్యం సరిలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని రైల్వే ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.  ప్రమాదవశాత్తు మరణించాడా, ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడా అనేది దర్యాప్తులో తేలనుందని తెలిపారు.

Updated Date - 2021-08-03T03:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising