ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

ABN, First Publish Date - 2021-04-23T05:06:13+05:30

ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షల మేరకు 2018 జూలై నుంచి ఆర్థిక లబ్ధి చేకూరేలా 11వ పీఆర్‌సీని 55 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని ఎంపీడీవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, ఏప్రిల్‌ 22 : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షల మేరకు 2018 జూలై నుంచి ఆర్థిక లబ్ధి చేకూరేలా 11వ పీఆర్‌సీని 55 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యా యులు, యూటీఎఫ్‌ నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో సీ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీ ఎఫ్‌ నాయకులు బి.శ్రీనివాసులు, ఎం.గంగాధరం, షేక్‌ ఖాదర్‌బాషా, బి.శివప్ర సాద్‌, ఎండి రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising