ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

38 మందికి కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2021-05-06T04:13:07+05:30

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ నమోదైనట్లు కొవిడ్‌ సెంటర్‌ ఇన్‌చార్జి సుభానీ బాషా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి, మే 5 : స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ నమోదైనట్లు కొవిడ్‌ సెంటర్‌ ఇన్‌చార్జి సుభానీ బాషా తెలిపారు. అలాగే గండిపాళెం పీహెచ్‌సీలో 61 మందికి రెండో డోసు కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాల పాతభవనాల్లో 13 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు సూపర్‌వైజర్‌ అక్బర్‌బాషా చెప్పారు. మండలంలో 13 పాజిటివ్‌ కేసుల్లో ఉదయగిరి 10, కొండాయిపాళెం ఒకటి, దాసరుపల్లి రెండు కేసులు నమోదైనట్లు  చెప్పారు. 

Updated Date - 2021-05-06T04:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising