ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో సంగమేశ్వరాలయ ఈవో మృతి

ABN, First Publish Date - 2021-05-17T04:43:21+05:30

కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయం కార్య నిర్వాహణాధికారి ఆవుల వెంకటేశ్వర్లు (50) కరోనాతో బాధపడుతూ చెన్నై వైద్యశాలలో ఆదివారం మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, మే 16: కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయం కార్య నిర్వాహణాధికారి ఆవుల వెంకటేశ్వర్లు (50) కరోనాతో బాధపడుతూ చెన్నై వైద్యశాలలో ఆదివారం మృతిచెందారు. నెల్లూరుకు చెందిన యయన పదిరోజుల క్రితం కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు గ్రామస్థులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-17T04:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising