ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నలుగురే ఆప్తులైన వేళ!

ABN, First Publish Date - 2021-05-09T04:52:20+05:30

కరోనా రక్కసి ముందు బంధాలు తెగిన వేళ.. నా అన్న వారే అంత్యక్రియలకు ముందుకు రాని సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మానవతను చాటుకున్నారు.

మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మానవతను చాటుకున్న ప్రభుత్వ ఉద్యోగులు

 కరోనాతో మృతిచెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు

ఆత్మకూరు/అనంతసాగరం, మే 8 :  కరోనా రక్కసి ముందు బంధాలు తెగిన వేళ.. నా అన్న వారే అంత్యక్రియలకు ముందుకు రాని సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మానవతను చాటుకున్నారు. కరోనాతో మృతిచెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి ఆప్తుల య్యారు. ఈ హృదయ విదారకర ఘటన అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడులో నెలకొంది. గ్రామానికి చెందిన మహిళ(60) కరోనాతో పోరాడుతూ శనివారం మృతిచెందింది. అయితే ఆమె అంతక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ముందుకురాలేదు. దీంతో తామున్నమంటూ వీఆర్‌వో జి.ఉదయభాస్కర్‌, పంచాయతీ కార్యదర్శి టి.రమణరావు, ఏఎన్‌ఎం నాగమణి, ఆశావర్కర్‌ వరలక్ష్మి మృతదేహాన్ని తరలించి అంతక్రియలు పూర్తిచేశారు. వారికి గ్రామస్థు లు, తోటి ఉద్యోగులు అభినందించారు. 

Updated Date - 2021-05-09T04:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising