ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుస్టేషన్‌లో మరో ఐదుగురికి కరోనా

ABN, First Publish Date - 2021-05-07T03:42:51+05:30

సంగం పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి 8 మంది కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల కిందట ఇద్దరు ఏఎస్‌ఐలు, ఒక కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, మే 6: సంగం పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి 8 మంది కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల కిందట ఇద్దరు ఏఎస్‌ఐలు, ఒక కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ నమోదైంది. దీంతో కాంట్రాక్ట్‌ కింద సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి కరోనాగా తేలింది. వీరంతా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. దీంతో మండల ప్రజలు స్టేషన్‌కు వెళ్లాలంటే బయపడుతున్నారు. కాగా మండలంలో రెండో రోజు గురువారం కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగిం ది. 12 గంటల నుంచి దుకాణాలన్నీ మూసేశారు. పోలీస్‌స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2021-05-07T03:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising