ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ రాస్తారోకో

ABN, First Publish Date - 2021-02-27T04:05:26+05:30

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం భారత్‌ బంద్‌లో భాగంగా స్థానికంగా సీఐటీయూ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు.

సూళ్లూరుపేట జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న సీఐటీయూ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సూళ్లూరుపేట, ఫిబ్రవరి 26 : పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం భారత్‌ బంద్‌లో భాగంగా స్థానికంగా సీఐటీయూ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. హోలీక్రాస్‌ సర్కిల్‌ వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన కారులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం పెట్రోల్‌ బంకు వద్ద నినాదాలు చేశారు. కేరళ తరహాలో రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని, వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని సీఐటీయూ నేత పద్మనాభయ్య డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రావు, సాంబశివయ్య, అల్లెయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising