ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడిపై పంది దాడి

ABN, First Publish Date - 2021-12-03T03:33:48+05:30

కావలి పట్టణం వెంగళరావునగర్‌లోని బైరాగుల కాలనీలో గురువారం 4 ఏళ్ల చిన్నారి శివరాజ్‌పై పంది దాడి చేసింది.

పంది దాడిలో గాయపడిన బాలుడు శివరాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, డిసెంబరు 2: కావలి పట్టణం వెంగళరావునగర్‌లోని బైరాగుల కాలనీలో గురువారం 4 ఏళ్ల చిన్నారి శివరాజ్‌పై పంది దాడి చేసింది. ఇంట్లో ఉన్న బాలుడిని పంది బయటకు లాక్కొచ్చి గాయపరచటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిని పంది గాయపరచగా స్థానికులు మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డికి, ఆర్డీవో శీనా నాయక్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పందులను నివారించటంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవటంతో అవి ఇళ్లలోకి వచ్చి బీభత్సం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇళ్లలోకి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులను చిందబందర చేసి వాటిని బయటకు లాక్కొని పోవటమే కాక ఇంట్లో ఉన్న పిల్లలపై కూడా దాడి చేసి గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2021-12-03T03:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising