ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధిత పిల్లలకు సాయం

ABN, First Publish Date - 2021-06-21T03:27:25+05:30

కరోనా బారిన పడి ఇటీవల మృతి చెందిన మండలంలోని బిరుదవోలు గ్రామ వాసి బడుగు యానాదయ్య పిల్లలకు సర్వేపల్లి నియోజకవర్గ జన

కరోనా బాదిత పిల్లలకు సాయమందచేస్తున్న జనసేన నాయకులు బొబ్బిలి సురేష్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరు(రూరల్‌), జూన్‌ 20 : కరోనా బారిన పడి ఇటీవల మృతి చెందిన మండలంలోని బిరుదవోలు గ్రామ వాసి బడుగు యానాదయ్య పిల్లలకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు ఆదివారం ఆర్థిక సాయం అందించారు. తల్లితండ్రుల మృతితో అనాధలైన లోక చైతన్య, అవినాష్‌లను వారి గ్రామానికి వెళ్లి కలిసి రూ.10వేలు నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొబ్బిలి సురేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షలు బాండులను సత్వరం అందచేయాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-06-21T03:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising