ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతానికి రెండు గేదెల మృతి

ABN, First Publish Date - 2021-01-22T05:08:28+05:30

పట్టణంలోని బీఎంఆర్‌నగర్‌ సమీపంలో గురువారం విద్యుదాఘాతానికి గురై రెండు గేదెలు మృతి చెందాయి.

విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన గేదెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుదాఘాతానికి రెండు గేదెల మృతి 

నాయుడుపేట టౌన్‌, జనవరి 21 : పట్టణంలోని బీఎంఆర్‌నగర్‌ సమీపంలో గురువారం విద్యుదాఘాతానికి గురై రెండు గేదెలు మృతి చెందాయి. స్థానిక అగ్రహారపేటలో నివాసం ఉంటున్న కటకం పెంచలయ్యకు చెందిన రెండు  గేదెలు మేతకు వెళ్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆ గేదెలే తనకు జీవనాధారమని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఫిర్యాదు చేశాడు.  రెండు గేదెలు దాదాపు లక్ష రూపాయల విలువ చేస్తాయని పేర్కొన్నాడు.


Updated Date - 2021-01-22T05:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising