దాడి కేసులో ముగ్గురిపై కేసు నమోదు
ABN, First Publish Date - 2021-10-20T04:16:42+05:30
పట్టణంలోని పడమటివీధిలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త శాంతను అదే పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేయడంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నాయుడుపేట టౌన్, అక్టోబరు 19 : పట్టణంలోని పడమటివీధిలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త శాంతను అదే పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేయడంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులు భాస్కర్, చంద్ర, మరొకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
Updated Date - 2021-10-20T04:16:42+05:30 IST