ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇందుకూరుపేటలో కరోనా ఉధృతి

ABN, First Publish Date - 2021-04-20T03:47:11+05:30

మండలంలో వారం నుంచి కరోనా ఉధృతి పెరిగింది. పీడీకండ్రిగలో సోమవారం ఆరుగురు విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, ఏప్రిల్‌ 19 : మండలంలో వారం  నుంచి కరోనా ఉధృతి పెరిగింది. పీడీకండ్రిగలో సోమవారం ఆరుగురు విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆ పాఠశాలను మూయించేశారు. అలాగే ప ల్లిపాడు, ఆదెమ్మసత్రం, మైపాడు, కొరుటూరు, పట్టపుపాళెం, నరసాపురం, తదితర గ్రామ పాఠశాలల్లో కూడా ఉపా ధ్యాయులకు కరోనా  సోకింది. కొరుటూరులో కూడా విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆ పాఠశాలకు తాళం వేశారు.ఈ విషయంపై ఎంఈవో శ్రీహరివాబు  మాట్లాడుతూ కరోనా  ఉధృతిని జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 


Updated Date - 2021-04-20T03:47:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising