ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపాలిటీలో బీజేపీ అరంగ్రేటం

ABN, First Publish Date - 2021-03-04T05:16:59+05:30

నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తొలిసారిగా బుధవారం 16వ వార్డు కౌన్సిలర్‌ బీజేపీ అభ్యర్థిగా జంభుగోళం మౌనిక ఏకగ్రీవం అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట, మార్చి 3 : నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తొలిసారిగా బుధవారం 16వ వార్డు కౌన్సిలర్‌ బీజేపీ అభ్యర్థిగా జంభుగోళం మౌనిక ఏకగ్రీవం అయ్యారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాం నెలకొంది. ఆ మేరకు ఎన్నికల అధికారి నుంచి మౌనిక డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు. ఆమె వెంట తిరుపతి పార్లమెంట్‌ బీజేపీ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి జంపాల మాల్యాద్రి నాయుడు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-03-04T05:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising