ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక మాఫియాను అడ్డుకోవాలి

ABN, First Publish Date - 2021-07-24T07:33:02+05:30

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా ను అరికట్టి భవన నిర్మాణ కార్మికులతోపాటు సామాన్య ప్రజలను ఆదుకోవాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

బీజేవైఎం నాయకులతో బైరెడ్డి శబరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శబరి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూలై 23 : రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా ను అరికట్టి భవన నిర్మాణ కార్మికులతోపాటు సామాన్య ప్రజలను ఆదుకోవాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న శబరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అఽధికార పార్టీ నేతల ఇసుక దందాకు హద్దులు లేకుండా పోయాయని విమర్శించారు. అమలకు సాధ్యంకాని హామీలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్నారు. బీజేవైఎం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎర్రబోలు రాజేష్‌, శ్రీనివాసులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T07:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising