సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ
ABN, First Publish Date - 2021-05-07T03:12:05+05:30
మన్నారు పోలూరు గ్రామంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో వేస్తున్న సిమెంట్ రోడ్డు పనులకు గురువారం మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్రెడ్డి భూమిపూజ చేశారు.
సూళ్లూరుపేట, మే 6 : మన్నారు పోలూరు గ్రామంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో వేస్తున్న సిమెంట్ రోడ్డు పనులకు గురువారం మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్రెడ్డి భూమిపూజ చేశారు. కౌన్సిలర్ మహేశ్వర్, డీఈ శ్రీరామమూర్తి, ఎఈ సాయిసాగర్, చెంగాళమ్మ ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుడు గోవుల తిరుపాల్ పాల్గొన్నారు.
Updated Date - 2021-05-07T03:12:05+05:30 IST