ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి ఆక్రమించారని మహిళ ఆందోళన

ABN, First Publish Date - 2021-10-19T03:34:57+05:30

తన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకుని తనను వేధిస్తున్నాడంటూ డక్కిలి మండలం మాధవాయపాళేనికి చెందిన కుంచం పుల్లమ్మ అనే దళిత మహిళ సోమవారం ఏపీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది.

డక్కిలి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న మహిళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డక్కిలి, అక్టోబరు 18 : తన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకుని తనను వేధిస్తున్నాడంటూ డక్కిలి మండలం మాధవాయపాళేనికి చెందిన కుంచం పుల్లమ్మ అనే దళిత మహిళ సోమవారం ఏపీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది. తన 34 సెంట్ల భూమిని అదేగ్రామానికి చెందిన చెలికం శివారెడ్డి ఆక్రమించుకున్నాడని అధికారులకు మొరపెట్టుకొన్నా న్యాయం జరగలేదన్నారు.  కాగా, ఆమెకు న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ గద్దల మునెయ్య హెచ్చరించారు. ఈ మేరకు తహసీల్దార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అదచేశారు.


Updated Date - 2021-10-19T03:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising