ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశానానికి భూమి సర్వే

ABN, First Publish Date - 2021-02-28T03:36:30+05:30

మండలంలోని పెనుబల్లి పంచాయతీ పరిధిలోని సాల్మానుపురానికి శ్మశానం భూమి కోసం మండల సర్వేయర్‌ రమేష్‌బాబు, గ్రామ సర్వే

డొంక పోరంబోకును సర్వే చేస్తున్న సర్వేయర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి27: మండలంలోని పెనుబల్లి పంచాయతీ పరిధిలోని సాల్మానుపురానికి శ్మశానం భూమి కోసం మండల సర్వేయర్‌ రమేష్‌బాబు, గ్రామ సర్వేయర్‌, ఆర్‌ఐ శనివారం భూమిని సర్వే చేశారు. శనివారం ఆంధ్రజ్యోతిలో ‘కొనుగోలు, అమ్మకాలతో చేతులు మారిన శివాయి భూమి’ అన్న శీర్షికన  కథనం ప్రచురితమైంది. ఈ మేరకు సర్వేయర్లు భూమిని సర్వే చేసి 53సెంట్లు డొంక పోరంబోకుగా గుర్తించారు. సర్వే అధికారులతో పెనుబల్లి సర్పంచు ఊడా పెంచలయ్య, రఘురామయ్య, ప్రసాద్‌, వెంకటేష్‌,  తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-02-28T03:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising