ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భవనాలకు భూమిపూజ

ABN, First Publish Date - 2021-10-21T03:35:22+05:30

మండలంలోని బంగారమ్మపేటలో బుధవారం సర్పంచు దేవారెడ్డి నాగేంద్రప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు భూమి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లకూరు, అక్టోబరు 20 : మండలంలోని బంగారమ్మపేటలో బుధవారం సర్పంచు దేవారెడ్డి నాగేంద్రప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు భూమిపూజ జరిగింది. సచివాలయ భవనం, వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లీనిక్‌, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల కు భూమిపూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాస్మిన్‌, వార్డు సభ్యులు,  సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T03:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising