ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబానికి ఆర్డీవో పరామర్శ

ABN, First Publish Date - 2021-12-01T03:46:56+05:30

మండలంలోని వంగల్లుకి చెందిన తండ్రీకొడుకులు దువ్వూరు అలుగు దాటుతుండగా, కుమారుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీ

వంగల్లులో మృతి చెందిన సర్ధార్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఆర్డీవో చైత్రవర్షిణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, నవంబరు 30: మండలంలోని వంగల్లుకి చెందిన తండ్రీకొడుకులు దువ్వూరు అలుగు దాటుతుండగా, కుమారుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆర్డీవో చైత్రవర్షిణ మంగళవారం  పరామర్శించారు. అంత్యక్రియలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం అందచేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఆమె తహసీల్దారు నిర్మలానందబాబా, మండల కన్వీనర్‌ పులగం శంకర్‌రెడ్డి, వీఆర్వో రవికుమార్‌, నాయకులు రఘురామయ్య, రఘునాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-12-01T03:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising