ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టాలి

ABN, First Publish Date - 2021-12-05T04:47:36+05:30

డ్రగ్స్‌ మహమ్మారిని అరిక ట్టాలంటూ పట్టణంలోని గాంధీ మం దిరం సెంటర్‌ వద్ద శనివారం ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు.

గాంధీమందిరం సెంటర్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న ఏబీవీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, డిసెంబ రు 4 :  డ్రగ్స్‌ మహమ్మారిని అరిక ట్టాలంటూ  పట్టణంలోని గాంధీ మం దిరం సెంటర్‌ వద్ద శనివారం ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. అనం తరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు తరుణ్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్‌ దందా విచ్చల విడిగా నడుస్తున్నా ఇంత వరకు ఒకరి ని కూడా అరెస్టు చేసిన దాఖలాలు లేవన్నారు.  లక్ష్మీనారాయణ, పవన్‌కుమార్‌, సాయి, చందు, నవకిషోర్‌, లోకేష్‌; నాగేంద్ర తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T04:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising