ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన ఉండాలి

ABN, First Publish Date - 2021-11-27T04:21:22+05:30

న్యాయవ్యవస్థ, చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని లోక్‌ అదాలత్‌ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి పీ.పాండురంగారెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి పాండురంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ సివిల్‌ జడ్జి పాండురంగారెడ్డి

కావలి, నవంబరు 26: న్యాయవ్యవస్థ, చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని లోక్‌ అదాలత్‌ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి పీ.పాండురంగారెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం, న్యాయదినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు భవనాల సముదాయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వైజే పద్మశ్రీ, స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ వై.పరుశురామ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే.సురేందర్‌ రెడ్డి, ఏజీపీ పోట్లూరి శ్రీనివాసులు, న్యాయవాదులు ఐ.మాల్యాద్రి, సాయిప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌, నరసింహారావు తదితలు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T04:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising