ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో, బైక్‌ ఢీ : యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-03-01T05:17:30+05:30

మండల పరిధిలోని వరకాయపూడి రాజరాజేశ్వరి రైస్‌ మిల్లు దగ్గర ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ యుడకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

ప్రమాదంలో మృతి చెందిన కిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తోటపల్లిగూడూరు, ఫిబ్రవరి 28 : మండల పరిధిలోని వరకాయపూడి రాజరాజేశ్వరి రైస్‌ మిల్లు దగ్గర ఆటో, బైక్‌  ఢీకొన్న ఘటనలో ఓ యుడకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..  రైస్‌మిల్లు వద్ద ఆటో, బైక్‌ను ఢీకొనడంతో మోటార్‌ సైక్లిలిస్ట్‌ తమ్మిరెడ్డి కిరణ్‌(25) మృతి చెందాడు. మృతుడు తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీ మజారా నెలిమిట్టకండ్రిగకు చెందిన తమ్మిరెడ్డి వెంకటసుబ్బయ్య కుమారుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆటో పంటకాలువలో దూసుకుకెళ్లిందని, ఆటోలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు   తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-03-01T05:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising