ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో పెరిగిపోతున్న ఓటీఎస్ ఆగడాలు.. గురవయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

ABN, First Publish Date - 2021-12-12T18:07:33+05:30

నెల్లూరు జిల్లా: ఏపీలో ఓటీఎస్ ఆగడాలు పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: ఏపీలో ఓటీఎస్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం, తూర్పుకొండారెడ్డి పల్లెకు చెందిన గురవయ్యకు ఓటీఎస్ కట్టాలంటూ వాలంటీర్లు ఒత్తిడి చేశారు. ఓటీఎస్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాలని, పథకాలు కూడా రావని వాలంటీర్ హెచ్చరించడంతో మనస్తాపం చెందిన గురవయ్య పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత రెండు రోజులుగా వాలంటీర్ వేధిస్తున్నాడని గురవయ్య సచివాలయ సెక్రటరీని కలిసి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు గురవయ్య భార్య లక్ష్మమ్మ తెలిపింది. విషయం తెలుసుకున్న బంధువులు చికిత్స నిమిత్తం గురవయ్యను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమం కావడంతో అక్కడి నుంచి ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-12-12T18:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising