ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: మహాపాదయాత్రలో పాల్గొన్న నేతలపై కేసులు

ABN, First Publish Date - 2021-11-24T13:49:24+05:30

రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొన్న నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొన్న నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ, బీజేపీ నేతలపై  కావలి పోలీసులు కేసులు పెట్టి హైకోర్టుకు పంపారు. కావలి రూరల్ పోలీస్‌స్టేన్‌లో రెండు, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయ్యాయి. టీడీపీ నేత బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరామారావు, రామకృష్ణ, బీజేపీ నేతలు సుజనా చౌదరి, పురంధేశ్వరి, సీఎం రమేష్‌, కామినేనిలపై కేసులు నమోదు అయ్యాయి. కాగా...అటు పాదయాత్రలో పాల్గొనని వారిపైనా పోలీసులు కేసులు పెట్టారు. 

Updated Date - 2021-11-24T13:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising