ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల మృతికి కారణమైన మంత్రిని ఉరితీయాలి

ABN, First Publish Date - 2021-10-28T05:11:59+05:30

ఉత్తరప్రదేశ్‌లో రైతుల మృతికి కారణమైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను ఉరితీయాలని ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

రైతుల చితాభస్మాన్ని పెన్నాలో కలుపుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్‌

రైతుల చితాభస్మాం పెన్నాలో నిమజ్జనం 


నెల్లూరు (వైద్యం), అక్టోబరు 27 : ఉత్తరప్రదేశ్‌లో రైతుల మృతికి కారణమైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను ఉరితీయాలని ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు వెంకయ్య, రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఘటనలో అమరులైన రైతుల చితాభన్మాన్ని బుధవారం పెన్నా నదిలో కలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రైతులకు సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లును, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, రైతు నాయకులు రమణయ్య నాయుడు, సీహెచ్‌ రమణారెడ్డి, షాన్‌వాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising